అయోధ్యలో ప్రధాని మోడీతో వేదిక పంచుకున్న రామ జన్మభూమి ట్రస్ట్ చైర్మన్ కు కరోనా పాజిటివ్..
శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర చైర్మన్ మహంత్ నృత్య గోపాల్ దాస్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వేడుకకు కొన్ని రోజుల ముందు రామ్ జన్మభూమి కాంప్లెక్స్ పూజారి ప్రదీప్ దాస్ మరియు 14 మంది పోలీసులు కూడా కరోనా …