శివుడిని చూపిస్తా రండి.. నిత్యానంద బంపర్ ఆఫర్..!
వివాదాస్పద అధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామిజీ భక్తులకు బంపర్ ఆఫర్ ప్రకటించాడు. గతంలో కైలాశ దేశాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తన కైలాస దేశానికి వస్తే.. అక్కడ పరమ శివుడిని చూపిస్తానని హామీ ఇస్తున్నాడు. రెండు రాత్రులు, మూడు …