రామ తీర్థంలో కోదండ రాముని విగ్రహం శిరస్సును ఎత్తుకెళ్లిన దుండగులు..!
విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థంలో గుర్తు తెలియని దుండగులు రెచ్చిపోయారు. బోడికొండపై ఉన్న కోదండ రామస్వామి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఆలయ తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించి శ్రీరాముడి విగ్రహం తల భాగాన్ని తొలగించి ఎత్తుకెళ్లారు. నిత్య …