Ramateertham

రామ తీర్థంలో కోదండ రాముని విగ్రహం శిరస్సును ఎత్తుకెళ్లిన దుండగులు..!

విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థంలో గుర్తు తెలియని దుండగులు రెచ్చిపోయారు. బోడికొండపై ఉన్న కోదండ రామస్వామి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఆలయ తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించి శ్రీరాముడి విగ్రహం తల భాగాన్ని తొలగించి ఎత్తుకెళ్లారు. నిత్య …

Read more

Ration

‘ఇంటికే నాణ్యమైన బియ్యం’ జనవరిలో లేనట్లే..!

జనవరి ఒకటో తేదీ నుంచి బియ్యం కార్డు ఉన్న పేదవారికి నాణ్యమైన బియ్యాన్ని డోర్ డెలివరీ చేయాలని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ విధానం వాయిదా పడింది. జనవరిలో పాత పద్ధతిలోనే రేషన్ సరకులు పంపిణీ చేయాలని అధికారులు ఆదేశించారు. …

Read more

CM Jagan

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది : సీఎం జగన్

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన ప్రభుత్వం మనదని సీఎం జగన్ పేర్కొన్నారు. అందుకే రైతు సంక్షేమానికి పెద్ద పీట వేశామని వెల్లడించారు. మంగళవారం ‘వైయస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌’ మూడో విడత చెల్లింపు, నివర్‌ తుపాన్‌ నష్టంపై ఇన్‌పుట్‌ సబ్సిడీని …

Read more

Womens watching videos

ఆ వీడియోలు చూస్తున్న వారిలో మహిళలే ఎక్కువట..!

ప్రస్తుతం భారత దేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో అబ్బాయిలు, అమ్మాయిలన్న తేడా లేకుండా పోర్న్ వీడియోలు చేసే వారి సంఖ్య కూడా పెరిగిపోయింది. కేవలం మహానగరాలలోనే కాకుండా చిన్న పట్టణాల్లోనూ పోర్న్ వీడియోలు చూడటం పెరింది. చివరికి …

Read more

Sajjanar

‘మద్యం తాగి వాహనాలు నడిపేవారు టెర్రరిస్టులే’

సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారు టెర్రరిస్టులతో సమానం అంటూ వ్యాఖ్యానించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే 10 ఏళ్ల జైలు శిక్ష పడేలా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సోమవారం …

Read more

Murder

కాబోయే భర్తను ప్రియుడితో హత్య చేయించిన యువతి..!

ప్రియుడి మోజులో పడి ఓ యువతి కాబోయే భర్తనే హత్య చేయించింది. ఈ ఘటన కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో చోటుచేసుకుంది. వివరాల మేరకు ఆళ్లగడ్డ పట్టణంలోని మౌళి కాలనీకి చెందిన రేష్మ స్థానిక ఓ ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో బీకాం కంప్యూటర్స్ …

Read more

Housing Scheme

ఇంటి నిర్మాణానికి మూడు ఆప్షన్లు ఇచ్చిన సీఎం జగన్..!

ఎన్నాళ్లో వేచిన పేదల చిరకాల స్వప్నం సాకారమైంది. ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. ఏకంగా 30.75 లక్షల ఇళ్ల స్థల పట్టాలు ఇచ్చారు. తూర్పు గోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం …

Read more

Mayor at the age of 21 years

21 ఏళ్లకే మేయర్.. దేశంలో అత్యంత పిన్న వయస్సు మేయర్ గా రికార్డు..!

కేరళలో ఓ విద్యార్థి 21 సంవత్సరాలకే మేయర్ పదవిని దక్కించుకుంది. కేరళ రాజధాని తిరువనంతపురం మేయర్ గా ఆర్య రాజేంద్రన్ త్వరలో బాధ్యతలు చేపట్టనుంది. దేశంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన మేయర్ గా ఆర్య రికార్డుల్లోకి ఎక్కనున్నారు. ఆర్య ప్రస్తుతం తిరువనంతపురంలోని …

Read more

Hiding Periods

పీరియడ్స్ దాచి పెట్టిందని విడాకులు కోరిన భర్త..!

మహిళల్లో పీరియడ్స్ సహజం..పీరియడ్స్ సమయంలో ఎటూ వెళ్లకూడదు, ఇంట్లోనే కూర్చోవాలి అంటూ కొందరు రూల్స్ పెడుతుంటారు. అయితే పీరియడ్స్ అనేవి మహిళల శరీర ధర్మంలో ఓ భాగమని మహిళా సంఘాలు చెబుతున్నాయి. తాజాగా ఓ వ్యక్తి పీరియడ్స్ గురించి చెప్పలేదని ఆమెకు …

Read more

Constable Arshad

శ్రీవారి భక్తురాలిని 6 కి.మీ. వీపుపై మోసుకెళ్లిన కానిస్టేబుల్..!

ఓ కానిస్టేబుల్ తన మానవత్వాన్ని చాటుకున్నాడు. శ్రీవారి దర్శనానికి వెళ్తూ సొమ్మసిల్లి పడిపోయిన ఓ భక్తురాలని ఆరు కిలోమీటర్లు వీపు మోసుకెళ్లాడు. ఆ తర్వాత ఆమెను ఆస్పత్రిలో చేర్పించాడు. ఈ ఘటన రాజంపేటలో జరిగింది. నందలూరు మండలానికి చెందిన 58 ఏళ్ల …

Read more