తెలంగాణలో విద్యాసంస్థలు బంద్..!
దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి.. తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలన్నింటినీ తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. శాసనసభ వేదికగా ఈ విషయాన్ని విద్యా …