తరగతి గదిలో మద్యం తాగుతూ.. స్కూల్ ను బార్ లా మార్చిన టీచర్..!
విద్యార్థులకు మంచి బుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు బడినే బార్ గా మార్చాడు.. తరగతి గదిలోనే విద్యార్థుల ముందు మద్యం తాగుతూ.. బిర్యానీ తిన్నాడు. ఇదేంటని ప్రశ్నించిన మహిళతోనూ అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా పాకాల మండలం కృష్ణాపురం మండల …