ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఇద్దరు పిల్లలతో పంట కాల్వలో దూకిన తల్లి..!
ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి పంటకాల్వలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కృష్ణా జిల్లా కాటూరు పంచాయతీ పరిధి రాజుపేట సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా, …