మోడీ భేటిని లైవ్ పెట్టిన కేజ్రీవాల్.. మోడీ గుస్సా.. కేజ్రీవాల్ క్షమాపణ..!
దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. ఆక్సిజన్ తో పాటు టీకాల నిల్వలు నిండుకున్నాయి. పరిస్థితిపై సమీక్షించేందుకు ప్రధాని మోడీ రంగంలోకి దిగారు. కరోనా గుప్పిట్లో కొట్టుమిట్టాడుతున్న 11 రాష్ట్రాలను గుర్తించారు. ఆ రాష్ట్రాల సీఎంలతో సమావేశానికి మోడీ సిద్ధమయ్యారు. ప్రొటోకాల్ ప్రకారం.. …