బుర్జ్ ఖలీఫాపై జాతీయ జెండా.. కరోనాపై పోరుకు దుబాయ్ మద్దతు..!
భారత్ లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజు రోజుకు కరోనా కేసులు భారీగా నమదవుతున్నాయి. దేశంలో ఆక్సిజన్ కొరత, ఆస్పత్రుల్లో బెడ్ల కొరత ఏర్పడింది. కరోనాపై యుద్ధం చేస్తున్న భారత్ కు పలుదేశాలు మద్దతు తెలిపాయి. అమెరికా, యూకే, జర్మనీ, యూఏఈ …