Indian Medical Association

కరోనా వైరస్ కు ప్రధాని మోడీయే సూపర్ స్ప్రెడర్ : ఇండియన్ మెడికల్ అసోసియేషన్

ఇండియన్ మెడికల్ అసోసియేషన్(IMA) ఉపాధ్యక్షుడు నవజోత్ దహియా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై సంచలన ఆరోపణలు చేశారు. దేశంలో కరోనా మహమ్మారి పెరుగుదలకు ప్రధాని మోడీ ప్రధాన కారణమని ఆరోపించారు. ప్రధాని మోడీని కరోనా వైరస్ కు సూపర్ స్ప్రెడర్ గా …

Read more

KA Paul

రంగంలో కేఏ పాల్.. టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని దీక్ష..!

ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా వేయాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ నిరసన దీక్ష చేపట్టారు. కరోనా సెకండ్ వేవ్ పెరుగుతున్న సమయంలో టెన్త్, ఇంటర్ పరీక్షలు పెట్టడం సరికాదని కేఏ పాల్ పేర్కొన్నారు. పరీక్షలను వెంటనే రద్దు …

Read more

#ResignModi

#ResignModi బ్లాక్ చేసిన ఫేస్ బుక్.. నెటిజన్లు విమర్శించడంతో…

ఇటీవల ఫేస్ బుక్ లో ఓ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ లో ఉంది. కరోనా కట్టడిలో ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం విఫలమవ్వడంతో కొన్ని రోజులుగా ఫేస్ బుక్ లో #ResignModi అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. భారత్ …

Read more

covid 19

రానున్న నాలుగు వారాలు జాగ్రత్త..

గత వారం రోజులుగా తెలంగాణలో పరిస్థితులు కొంతమేర కుదుటపడుతున్నాయని తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు డా.శ్రీనివాస్‌ అన్నారు. కొవిడ్‌ కేసుల పెరుగుదలలో స్థిరత్వం కనిపిస్తోందని చెప్పారు. కోఠిలోని ఆ శాఖ ప్రధాన కార్యాలయంలో డీహెచ్‌ మీడియాతో మాట్లాడారు. కొవిడ్‌పై ప్రజలందరికీ …

Read more

Appolo Hospital

అపోలో ఆస్పత్రిపై కోవిడ్ రోగి బంధువుల దాడి..!

ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిపై కొందరు దాడికి పాల్పడ్డారు. అపోలో ఆస్పత్రిలో బెడ్ లభించకపోవడంతో కరోనా సోకిన ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆగ్రహానికి లోనైన ఆ మహిళ బంధువులు మూకుమ్మడిగా వచ్చి ఆస్పత్రికి చెందిన డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య …

Read more

CM Jagan

పరీక్షలు రద్దు చేస్తే నష్టపోయేది విద్యార్థులే : సీఎం జగన్ 

టెన్త్, ఇంటర్ పరీక్షలపై విమర్శలు సరికాదని, ప్రతి విద్యార్థి భవిష్యత్ కోసం తాను ఆలోచిస్తానని సీఎం జగన్ పేర్కొన్నారు. టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేస్తే నష్టపోయేది విద్యార్థులేనని స్పష్టం చేశారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ …

Read more

CMO UP

రెమిడెసివిర్ ఇప్పించాలని సీఎంఓ కాళ్లపై పడ్డ మహిళలు.. వీడియో వైరల్..!

దేశంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. దీంతో చికిత్స కోసం ఆస్పత్రులకు వెళ్లే వారి సంఖ్య కూడా పెరిగింది. అయితే కరోనా బాధితులకు అత్యవసర చికిత్సలో ఇచ్చే రెమిడెసివిర్ ఇంజెక్షన్ కు కొరత ఏర్పడింది. కరోనా సోకి ఆపదలో ఉన్న వారికి …

Read more

Palasa

అంబులెన్స్ దొరక్క.. తల్లి మృతదేహాన్ని బైక్ పై 20 కిలోమీటర్లు తీసుకెళ్లిన కొడుకు..!

శ్రీకాకుళం జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఆనారోగ్యంతో ఓ మహిళ మరణించింది. అయితే ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు అంబులెన్స్ గానీ, ఇతర వాహనం గానీ దొరకలేదు. దీంతో చేసేదీ లేక ఆమె కొడుకు బైక్ పై  20 కిలోమీటర్లు తీసుకెళ్లాడు.. మందస …

Read more

Rampur District Hospital

ఆస్పత్రిలో గొడవ.. ఒకరికొకరు కొట్టుకున్న డాక్టర్, నర్సు..!

కరోనా మహమ్మారి తీవ్రరూపం దాలుస్తోంది.. కరోనా రోగులు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. కరోనా రోగులను కాపాడేందుకు వైద్యులు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఆస్పత్రులకు రోగుల తాకిడి రోజురోజుకు పెరిగిపోతుండటంతో వారికి బెడ్లు సమకూర్చడం నుంచి చికిత్స అందించడం వరకు ప్రతిదీ తలకు మించిన …

Read more

AP Govt

పెళ్లిళ్లు, ఫంక్షన్లలో 50 మందికే అనుమతి..!

కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో ఏపీ ప్రభుత్వం కట్టదిట్టమైన చర్యలు చేపట్టింది. వివాహాలు, ఇంతర ఫంక్షన్లకు హాజరయ్యేవారిని 50 మందికి మాత్రమే పరిమితం చేసింది. అలాగే అంత్యక్రియలకు 20 మందికి మించి హాజరుకాకూడదని నిబంధనలు విధించింది. ఈ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ …

Read more