Prashant Kishor

ఎన్నికల వ్యూహకర్తగా తప్పుకుంటున్నా: ప్రశాంత్ కిశోర్ సంచలన నిర్ణయం

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను నిర్వహిస్తోన్న ఐ-ప్యాక్ సంస్థ వ్యూహకర్త బాధ్యతల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న బాధ్యతల నుంచి విరామం తీసుకునే సమయం వచ్చిందన్నారు.  పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ …

Read more

Nandigram Election results

నందిగ్రామ్ లో రీకౌంటింగ్ కుదరదు : ఎలక్షన్ కమిషన్

బెంగాల్ ఎన్నికల్లో 200కు పైగా సీట్లతో విజయఢంకా మోగించిన టీఎంసీకి నందిగ్రామ్ లో చేదు అనుభవం ఎదరైంది. ఆదివారం ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి టీఎంసీ, బీజేపీ మధ్య నువ్వానేనా అన్నట్లు ఆధిక్యం దోబూచులాడుతూ వచ్చింది. ఈ ఉత్కంఠ పోరులో చివరకు …

Read more

Guntur

ఒకే కుటుంబంలో ఐదుగురి మృతి..!

కరోనా మహమ్మారి గుంటూరు జిల్లాలో ఒక కుటుంబం మొత్తాన్ని కబళించి వేసింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు కరోనాతో మరణించారు. అందులోనూ ఒకరు చనిపోయినట్టు మరొకరికి తెలియకుండా రోజుల వ్యవధిలోనే కుటుంబం మొత్తం మృత్యువాత పడటం హృదయవిదారకం.. గుంటూరు జిల్లా …

Read more

Antony Fauci

ఇండియాలో వెంటనే లాక్ డౌన్ పెట్టండి : వైట్ హౌజ్ మెడికల్ అడ్వైజర్

ఇండియాలో కనీసం రెండు వారాలు లాక్ డౌన్ పెట్టాలని అమెరికా వైద్య నిపుణుడు, వైట్ హౌజ్ చీఫ్ మెడికల్ అడ్వైజర్ డాక్టర్ ఆంటోనీ ఫౌచీ సూచించారు. ఆ తర్వాత చైనాలో నిర్మించిన విధంగా తాత్కాలిక ఆస్పత్రులను నిర్మించాలన్నారు. ఓ కేంద్ర వ్యవస్థను …

Read more

Etela Rajendar

మంత్రి ఈటలకు షాక్.. వైద్య ఆరోగ్య శాఖ తొలగింపు..!

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ భూకబ్జా ఆరోపణలు సంచలనంగా మారాయి. ఈటల తమ భూములు కబ్జా చేశాడని రైతులు ఫిర్యాదు చేయడంతో సీఎం కేసీఆర్ తక్షణమే విచారణకు ఆదేశించారు. ఈక్రమంలో ఈటలకు భారీ షాక్ తగిలింది. ఈటల …

Read more

Land Scam

ఈటల మా భూములు లాక్కున్నారు.. సీఎం కేసీఆర్ కు లేఖ రాసిన రైతులు..!

తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ భూవివాదంలో చిక్కుకున్నారు. మెదక్ జిల్లా మాసాయి పేట మండలం అచ్చంపేట, హకీం పేటలో జమున హ్చాచరీస్ కోసం పేదలను, అధికారులను బెదిరింపులకు గురిచేసి భూ ఆక్రమణలకు పాల్పడ్డారని బాధిత రైతులు …

Read more

Australia warning to Citizens

ఇండియా నుంచి వస్తే 5 ఏళ్లు జైలు.. ఆస్ట్రేలియా వార్నింగ్..!

భారత్ లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం తమ పౌరులకు వార్నింగ్ ఇచ్చింది. స్వదేశానికి తిరిగి రావాలనుకుంటున్న తేదీకి 14 రోజులలోపు ఇండియాలో ఉన్న వాళ్లపై ఆస్ట్రేలియాలో అడుగుపెట్టడాన్ని నిషేధించింది. నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా వస్తే వారికి ఐదేళ్లు …

Read more

CM Jagan

మంచి మార్కులు లేకపోతే విద్యార్థుల భవిష్యత్ ఏంటీ? : సీఎం జగన్

విద్యార్థుల భవిష్యత్ కోసమే టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించాలని సంబంధిత మంత్రి, ఉన్నతాధికారులను ఆదేశించారు. ‘మనబడి నాడు-నేడు’ కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్భంగా టెన్త్, ఇంటర్ …

Read more

Rohit Sardana

కరోనాతో ప్రముఖ జర్నలిస్టు మృతి..

కరోనాతో ఆజ్ తక్ న్యూస్ చానెల్ సీనియర్ జర్నలిస్ట్, న్యూస్ యాంకర్ రోహిత్ సర్దానా మృతి చెందారు. ఇటీవల ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో గురువారం మెట్రో ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతున్న సమయంలో శుక్రవారం తీవ్ర గుండెపోటు రావడంతో …

Read more

Home Isolation New Rules

హోం ఐసోలేషన్ కొత్త మార్గదర్శకాలు ప్రకటించిన కేంద్రం..!

Home Isolation New Guidelines : కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకు వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో కోవిడ్ బారిన పడి హోం ఐసోలేషన్ లో ఉన్న వారి కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. కరోనా బారిన …

Read more