ఎన్నికల వ్యూహకర్తగా తప్పుకుంటున్నా: ప్రశాంత్ కిశోర్ సంచలన నిర్ణయం
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను నిర్వహిస్తోన్న ఐ-ప్యాక్ సంస్థ వ్యూహకర్త బాధ్యతల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న బాధ్యతల నుంచి విరామం తీసుకునే సమయం వచ్చిందన్నారు. పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ …