వత్తుల పేరుతో రూ.20 కోట్లు మోసం.. డిపాజిట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసిన సంస్థ..!
హైదరాబాద్ బోడుప్పల్ లో భారీ మోసం బయటపడింది. వత్తుల తయారీ పేరుతో డిపాజిట్లు వసూలు చేసిన ఏబీజీ సంస్థ బోర్డు తిప్పేసింది. రూ.20 కోట్ల మేర వసూలు చేసినట్లు తెలుస్తోంది.. వివరాల మేరకు.. ఏబీజీ అనే సంస్థ డిపాజిట్ చెల్లిస్తే.. వత్తుల …