మల్లెపూలు తీసుకురావడం లేదని భర్తని చంపిన భార్య..!
మల్లెపూలు తీసుకురావడం లేదని, ఇంటికి ఆలస్యంగా వస్తున్నాడని భర్తను చంపించిది ఓ భార్య.. ఈ ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. ఈ వార్త పోలీసులనే కాదు.. అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంతకు ఏంజరిగిందంటే.. భిల్వారా జిల్లాకు చెందిన దేవి సింగ్ పశువుల …