చిన్నారి అత్యాచారం కేసులో పోలీసులు కీలక నిర్ణయం..!
సైదాబాద్ సింగరేణి కాలనీలో చిన్నారి హత్యాచారానికి గురైన సంగతి తెలిసిందే.. ప్రస్తుతం ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ కేసులు నిందితుడు రాజు పరారీలో ఉన్నాడు. అతడి ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈక్రమంలో చిన్నారి హత్యాచారం …