మహారాష్ట్రలో ఘోరం..15 ఏళ్ల బాలికపై 29 మంది సామూహిక అత్యాచారం..!
మహిళలపై దాడులను అరికట్టేందుకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా దాడులు ఆగడం లేదు.. మానవ మృగాలు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతునే ఉన్నారు. చిన్నపిల్లలను సైతం ఈ నీచులు వదలడం లేదు. తాజాగా 15 ఏళ్ల బాలికపై 29 మంది సామూహిక అత్యాచారానికి …