ఆర్థిక ఇబ్బందులతో.. ఇద్దరు చిన్నారులతో సహా తండ్రి ఆత్మహత్య..!
ఆర్థిక ఇబ్బందులతో ఓ తండ్రి దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. ఇద్దరు చిన్నారులతో కలిసి తండ్రి చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో చోటుచేసుకుంది. రాజమండ్రిలో ఆడిటర్ గా పనిచేస్తున్న సత్యకుమార్ కు ఇద్దరు కుమార్తెలు …