బీహార్ అసెంబ్లీ ఎన్నికలు శనివారం ముగిశాయి. తాజాగా ఈ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ లో మహాగట్ బంధన్(కాంగ్రెస్-ఆర్జేడీ-వామపక్ష కూటమి) కి స్వల్ప అధిక్యత లభించే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ – పీఎస్జీ సర్వే వెల్లడించింది. బీహార్ లోని మొత్తం 243 స్థానాల్లో ఆర్జేడీ కి 85 నుంచి 95, కాంగ్రెస్ కి 15 నుంచి 20, బీజేపీకి 65 నుంచి 75, జేడీయూకి 25 నుంచి 35 సీట్లు వస్తాయని తెలిపింది. కాగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈనెల 10న వెలువడనున్నాయి.
Bihar Elections Exit Polls 2020
రిపబ్లిక్ టీవీ సర్వే
- జేడీయూ – 91-117
- ఆర్జేడీ – 118-138
- ఎల్జేపీ – 5-8
- ఇతరులు – 3-6
పీపుల్స్ పల్స్ సర్వే
- జేడీయూ – 90-110
- ఆర్జేడీ – 100-115
- ఎల్జేపీ – 3-5
- ఇతరులు – 8-18
టైమ్స్ నౌ – సీ ఓటర్
- ఎన్డీఏ – 116
- మహాకూటమి – 120
- ఎల్జేపీ – 1
- ఇతరులు -0
జన్ కీ బాత్
- జేడీయూ – 91-117
- ఆర్జేడీ – 118-138
- ఎల్జేపీ – 5- 8
- ఇతరులు – 3-6