కరోనాతో మరణిస్తే అంత్యక్రియలకు రూ.15వేలు..!

సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే క్వారంటైన్ పూర్తి చేసుకున్న వారికి రూ.2వేలు ఇస్తున్నారు. తాజాగా కోవిడ్ తో మరణిస్తే అంత్యక్రియలకు రూ.15వేలు ఇవ్వాలని  నిర్ణయించారు.. కోవిడ్ కోవిడ్‌ కారణంగా మరణించిన వారికి అంత్యక్రియల విషయంలో ఇటీవల చోటు చేసుకున్న ఘటనల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని సీఎం ఆదేశించారు.

Leave a Comment