చెన్నై ఎయిర్ పోర్టులో కలకలం

చెన్నై ఎయిర్ పోర్టులో కరోన వైరస్ కలకలం రేపింది. వల్లూజిన్ అనే ప్రయాణికుడికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. చైనాకు చెందిన వల్లూజిన్ మలేషియా నుంచి చెన్నైకు వచ్చాడు. రాజీవ్ గాంధీ హాస్పిటల్ లో అతనికి వైద్యం అందిస్తునా్నరు. మరో వ్యక్తికి కూడా కరోనా వైరస్ సోకినట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. సింగపూర్ నుంచి వచ్చిన వ్యక్తికి వైద్యులు పరీక్షలు చేస్తున్నారు. ప్రత్యేక వార్డులో వైద్యుల పర్యవేక్షణలో రోగి ఉన్నాడు. ఈ రెండు కేసుల గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Leave a Comment