కరోనాకు పసుపు, శొంఠి, మిరియాల కషాయం తాగే వారికి మైండ్ బ్లాక్ అయ్యే నిజం..!

ప్రస్తుతం కరోనా వైరస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ సమయంలో కరోనా వైరస్ నుంచి రక్షణ పొందేందుకు ప్రతి ఒక్కరూ ఇంటి వైద్యానికి అలవాటు పడుతున్నారు. పసుపు, శొంఠి, మిరియాలు, లవంగాలు వీటితో కషాయాలు తయారు చేసుకుని తాగుతున్నారు. కానీ వీటిని ఎక్కువగా ప్రతి రోజు వాడటం వల్ల అవి పని చేయవు అంటున్నారు మంతెన సత్యనారాయణ రాజు గారు..ఈ కషాయాలను ఎప్పుడు తీసుకోవాలో ఈ వీడియోను పూర్తిగా చూడండి..

 

Leave a Comment